Thursday, May 2, 2024
More
    Homeసివిల్ కేసులువీలునామా కేసులువీలునామా రాయించుకున్న వ్యక్తి చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?

    వీలునామా రాయించుకున్న వ్యక్తి చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది?

    వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎవరి పేరున ఉందో వారికి ఆస్తి వస్తుంది. కానీ వెనువెంటనే వీలునామా రాయించుకున్న వ్యక్తి కూడా చనిపోతే ఆ వ్యక్తికి చాలా దగ్గరిగా ఉండే రక్తసంబంధీకులకు ఆస్తి దక్కుతుంది. ఒక వేళ పెళ్లయితే భార్య, బిడ్డలకు దక్కుతుంది. అదే విధంగా తల్లితండ్రులకు కూడా కొంత దక్కుతుంది.

    Most Popular